బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Aug 29, 2009
స్వప్నం లో ఉన్న మనిషి
స్వప్నం లో ఉన్న మనిషి,
తనకు ఒక జాగృత మానవుడు సమాధానం ఇవ్వాలి అంటాడు,
పైగా ఆ సమాధానం, తన స్వప్నాన్ని సమర్థించాలి అంటాడు .......
No comments:
Post a Comment